వైసీపీ ఆరంభం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెన్నంటే ఉంటున్న మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీని వీడుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తన సొంత...
మరో ఐదు నెలలు మాత్రమే పదవీకాలం ఉండగా బిఆర్ఎస్ ఎమ్యెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుండి కాంగ్రెస్ ఎమ్యెల్యేగా...
గన్నవరం నుండి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు ఇక తిరుగు లేదని ధీమాతో ఉన్న వల్లభనేని వంశీకి ఇప్పటి నుండి మౌనంగా ఉంటూ వస్తున్న వైసీపీ నేత యార్లగడ్డ...
ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో తమ ఎమ్యెల్యేలను నిత్యం ప్రజల మధ్యనే ఉండాలని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేస్తున్నారు. దానితో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించక వారికి తప్పడం లేదు. అయితే...
బీజేపీకి రాష్త్ర అధ్యక్షునిగా ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా తరచూ పొగడ్తలతో ముంచెత్తుతూ ఉండడంతో తనకు తిరుగు లేదనుకొని, ఒంటెత్తు పోకడలతో వ్యాహరించి చేతులారా పదవి పోగొట్టుకోవడంతో తీవ్ర అసహనానికి...
కోర్టుల నుంచి ఇంకా క్లియరెన్స్ రాకపోయినా సరే జగన్ మాత్రం తన దూకుడును అదేతీరుగా కొనసాగిస్తూ ఉన్నారు. నేను మోనార్క్ ని, చేయదలచుకున్నది చేసేస్తాను.. కోర్టు తీర్పులతో నాకు పనేముంది.. కోర్టు తీర్పులకోసం...
వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి అంత్యంత దారుణంగా హత్యకు గురైన వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను ఇంకా కుదిపేస్తూ ఉంది. ఈ కేసులో తుడి చార్జిషీటు కూడా దాఖలయ్యాక.. ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి విమర్శించే వారుంటారు, నిందలు వేసే వారుంటారు, అత్యంత అసమర్థ, దుర్మార్గమైన పరిపాలన అని ఆడిపోసుకునే వారుంటారు. పై చెప్పిన అన్ని రకాలుగా జగన్ ను...
తెలంగాణ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు అంటే.. ఆ పార్టీ నాయకులందరికీ కూడా పెద్ద పండగ వాతావరణమే అని ఒప్పుకుని తీరాలి. కేటీఆర్ అంటే...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగులేని అధినేత. ఆ పార్టీ ఆయన సొంతం. ఆయన నిర్మించుకున్న పార్టీ అది. పార్టీలో ఎవ్వరైనా సరే.. ఆయనకు విధేయులుగా ఉండాల్సిందే. ఇప్పటిదాకా పార్టీలో...
వలంటీర్ల వ్యవస్థపై `అనుచిత వాఖ్యలు' చేసారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కోర్టులో పరువునష్టం కేసు నమోదు చేయాలని జిఓ జారీచేసిన ఏపీ ప్రభుత్వం, సోమావారం విజయవాడ సివిల్ కోర్టులో ఓ...
అమరావతి ప్రాతంలోని ఆర్ 5 జోన్ లో పేదలకు కేటాయించిన ఇంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఒక వంక కృష్ణాయపాలెంలో శంకుస్థాపన చేశారు....
తెలంగాణాలో కాంగ్రెస్ ను మంచి జోష్ లోకి తీసుకు రావడంలో, బిజెపిని పక్కకు నెట్టి అధికార బిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థితికి తీసుకు రావడంలో కీలక పాత్ర వహించిన ఎన్నికల...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా సీబీఐ కోర్టుకు సమర్పించిన అదనపు ఛార్జ్ షీట్ లో పేర్కొన్న వాంగ్మూలాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంభ సభ్యుల పేర్లను...
ఆల్రెడీ నిందితుల్లో ఒకడిగా తన పేరును కూడా సీబీఐ చార్జిషీటులో చేర్చేశారు. ఇప్పటే బెయిలు మీద ఉన్నారు. ముందుముందు బెయిలు రద్దవుతుందో ఏమో తెలియదు. ఈ సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. వ్యవస్థలను గుర్తించడం అనేది తనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. న్యాయపరమైన చిక్కులు వివాదాలు ఎలా పొంచి ఉన్నా సరే తాను...
డా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయం నుండి ఆ కుటుంబానికి వీర విధేయుడిగా ఉంటూ, వైఎస్ మంత్రివర్గంతో పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేసి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉంటున్న...
భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ కొత్తగా సారథిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గుబాటి పురందేశ్వరి పై వైఎస్ఆర్ కాంగ్రెస్ దళాలు మండిపడుతున్నాయి. ఆమెను బదనాం చేయడానికి ఆమె క్రెడిబిలిటీని దెబ్బ...
ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఇతర పార్టీల నుండి నేతలను ఆకర్షిస్తూ, వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ ఉండడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ లో అధికారంలోకి వస్తామని జోష్ పెరుగుతున్నా మరోవంక మొదటినుండి...
జగన్ సర్కారు మీద విమర్శల దాడి చేయడంలో, ప్రభుత్వ అవినీతి అరాచకాలను వెలికి తీయడంలో, వాటిగురించి ప్రజల్లో చైతన్యం కలిగించడంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు టాప్ గేర్ లోకి వెళుతున్నారు. నెమ్మదిగా...
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఏమిటి? ఒకవైపు కన్నడ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా పార్టీలో జోష్ పెరిగిన మాట నిజం. దానికి తోడు పార్టీలోకి వచ్చిన కొన్ని చేరికల ప్రభావం...
ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వస్తామనుకొంటున్న తెలంగాణాలో బిజెపి నాయకులు మూటలుగా విడిపోయి, పరస్పరం కలహాలతో కాపురం చేస్తుండటం గమనించిన బీజేపీ అధిష్టానం ఇష్టంలేక పోయినా గతంలో మూడు సార్లు అధ్యక్షునిగా పనిచేసిన...
గతంలో కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా పనిచేసి, రాష్ట్ర విభజన సమయంలో `తప్పటడుగు' వేసి రాజకీయంగా అజ్ఞాతంగా ఉండాల్సి వచ్చిన ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం ద్వారా మరోసారి రాజకీయంగా కీలకంగా...
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ రాజకీయం ముదిరి పాకాన పడింది. ఈ నియోజకవర్గంలో గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్న పార్టీ నాయకుల మధ్య సయోధ్య కుదిర్చడానికి ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ప్రయత్నాలకు పురిట్లోనే సంధికొట్టింది....
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు రోజుకొక్క మలుపు తిరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో బాబాయి కుమారుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలను...
వాలంటీర్ల వ్యవస్థ తీరుతెన్నులపై కొంచెం మోటుగానైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి ఆత్మరక్షణలో పడిన్నట్లున్నది. వాలంటీర్లు సేకరిస్తున్న డేటాను వైసీపీ ప్రభుత్వం,...
అమరావతి రాజధాని ప్రాంతంలో 55 వేల మంది పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలలో ఇళ్లను నిర్మించి ఇచ్చే ందుకు ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో ఆర్5 జోన్ లో పేదలకు...
పేరివిజన్ కమిటీ వారి గత నివేదికల ప్రకారం పెంచిన వేతనాలకు సంబంధించి ఉద్యోగులకు లబ్ధి, ప్రయోజనాలు ఇంకా పూర్తిగా అందనేలేదు. పాత పిఆర్సి బెనిఫిట్స్ పూర్తిగా ఇవ్వనేలేదంటూ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికలు...
అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ ను నాలుగు సంవత్సరాలుగా వినిపిస్తూ అలుపెరగని పోరాటం సాగిస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వారసురాలు ప్రియాంక గాంధీ అడుగుపెట్టబోతున్నారా?...
కన్నడసీమలో రాజకీయ సమీకరణాలు చిటికెలో మారిపోయాయి. నిన్నటిదాకా ఎన్నికల పర్వంలో పరస్పరం నిందారోపణలు చేసుకున్న రాజకీయ పార్టీలు ఇంతలోనే చెట్టపట్టాలు వేసుకుని ముందుకు సాగుతాం అంటున్నాయి. ఏ ఇతర పార్టీని చేరదీయాల్సిన అవసరం...
కిషన్ రెడ్డి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ ఎన్నికల్లోనే అధికారంలోకి రావడం సంగతేమో గానీ.. తెలంగాణ పార్టీలోని లుకలుకలు మాత్రం బయటపడుతున్నాయి. కిషన్ రెడ్డి పదవీ స్వీకార ప్రమాణ సభ...
జనసేనాని పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జరుగుతున్న సకల అరాచకాల్ని చర్చనీయాంశంగా మార్చారు. వాలంటీర్లు ఎలాంటి బాధ్యతగానీ, అధికారిక హోదా గానీ లేకుండా ప్రతి ఇంటికీ తిరిగి ప్రజల వ్యక్తిగత వివరాలను...
తనపై, తన కుటుంబ సభ్యులపై తరచూ అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఎంపీ డి అరవింద్ కు బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత 24 గంటల అల్టిమేటం ఇచ్చారు. ఆలోగా ఆ ఆరోపణలను రుజువు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సాక్షిగా చేర్చింది. ఈ కేసులో షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంటూ...
స్వామి భక్తిని ప్రదర్శించడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు! తమ పై వాళ్లను ఇంప్రెస్ చేయడానికి సాధారణంగా కింది వాళ్ళు చాలా అతి చేస్తుంటారు. పోలీసు శాఖలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు....
ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు అన్ని కాంట్రాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉండటానికి ప్రధాన కారణం వారికి లభిస్తున్న అంతులేని రాజకీయ అండదండలే అని స్పష్టం అవుతుంది. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల నేతలు...
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో కోర్టుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించగా, ఈ విషయంలో తాను అరెస్ట్ కు సిద్ధం అంటూ పవన్ ప్రకటించారు. కానీ ఆ ...
మూడేళ్లపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఉంటూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం గురించి గాని, బలమైన నాయకత్వం కోసం గాని ప్రయత్నం చేయకుండా నిత్యం మీడియాలో కనిపించేటట్లు చేయడం కోసం హడావుడి చేస్తూ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన, అక్రమాలపై నోరు విప్పుతున్నప్పటి నుండి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పట్ల ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నది. అనేక కేసులు నమోదు...
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరికి అప్పచెప్పినా నిత్య అసంతృప్తులుగా కోమటిరెడ్డి సోదరులు ఉంటూ వచ్చారు. పిసిసి నాయకత్వం తమకు అప్పచెప్పితే రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు వస్తాం అంటూ చెబుతూ వచ్చారు....
ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడే మకాం వేసి వరుసగా బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతూ ఉండడటం ఏపీ రాజకీయాలలో ఆసక్తి కలిగిస్తోంది. ఎన్డీయే సమావేశంలో...
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఉమ్మడి పౌరస్మృతిపై నిర్దిష్టంగా ఓ విధానం తీసుకొనేందుకు ఏపీలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన వైసీపీ, టీడీపీ - ఇద్దరూ ఇరకాట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని బిఆర్ఎస్...
వాలంటీరు వ్యవస్థ అనేది క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసిమెలిసి పనిచేస్తుంటుంది. అయితే వ్యవస్థ రూపస్వభావాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ వ్యవస్థను వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారుచాలా దారుణంగా తమస్వార్థానికి వాడుకుంటున్న మాట వాస్తవం. ఒక రకంగా...
సరైన ఆలోచన, విచక్షణ లేకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటే ప్రతికూల ఫలితాలే ఉంటాయి. ప్రజాస్వామ్యంలో మనమే మోనార్క్ అని వ్యవహరిస్తే కుదరదు. మన పనితీరును పరిశీలించి మంచి చెడు నిర్ణయించడానికి ఇతర వ్యవస్థలు...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని పట్ల మాత్రమే విముఖంగా ఉన్నారా? అక్కడి రైతుల పట్ల కూడా ద్వేష భావంతో ఉన్నారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. అమరావతిలో రాజధాని నిర్మానానికి...
ఇటీవల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడకు వెళ్లినా, ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ప్లెక్సీలు...
ఇండియా పేరుతో ఏర్పాటు అయిన విపక్ష కూటమి బెంగుళూరు సమావేశానికి తమ పార్టీని, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ని ఆహ్వానించకపోవడం పట్ల ఆ పార్టీ అధికార ప్రతినిధి వారిస్ పథాన్ ఆవేదన...
జనసేన తమకు మిత్రపక్షమని ఆంధ్రప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ నాయకులు ఇదివరకు కూడా ప్రకటిస్తూనే వచ్చారు. కానీ తమ పార్టీలు రెండు మిత్ర పక్షాలని తాము ఒక జట్టుగా పనిచేస్తున్నామనే నమ్మకాన్ని...
సంవత్సరం దాటినా తనపై వేసిన సస్పెన్షన్ వేటును తొలగించకపోవడంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ తో తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చేైర్మన్ ఈటల రాజేందర్ భేటీ...