వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్ల కాలమూ ఎక్కడ ఏ బహిరంగసభకు వచ్చినా సరే.. ఒక మాట చెబుతూ వచ్చారు. నా దగ్గర వాళ్లలాగా డబ్బులులేవు, వాళ్ల మాదిరిగా నాకు...
పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నిక ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వస్థలం! రాష్ట్రంలో మారిన పరిస్థితులు, వైఎస్సార్ కాంగ్రెస్ కుటిల రాజకీయాలను...
‘రక్షాబంధన్’.. అక్కచెల్లెళ్లు ఆత్మీయంగా తమ సోదరుడి చేతికి రక్షాబంధన్ కట్టి.. తమ ప్రేమను ఆత్మీయతను కనబరిచే పండగ ఇది. తెలుగురాష్ట్రాల్లో కూడా ఈ రక్షాబంధన్ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఎంతెంతో దూరప్రాంతాల్లో...
వైఎస్ భాస్కర రెడ్డి, దేవిరెడ్డి శివశంకర రెడ్డి ల పేర్లు గుర్తున్నాయా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితులుగా తేలి రిమాండుకు వెళ్లిన వ్యక్తులు వారు. భాస్కర రెడ్డి... ప్రస్తుత కడప...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్ర కలిగిన శవరాజకీయం ఎలా ఉంటుందో తెలియజెప్పే మరో దారుణమైన ఉదాహరణ ఇది. గత ఏడాది ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ పరామర్శల...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఆయన కొడుకు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రేమ అంతంత మాత్రమేనా? ప్రజల్లో వైయస్సార్ కు ఉన్న అభిమానాన్ని, ఆదరణను తన రాజకీయ స్వార్థం...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తరచుగా ప్రెస్మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఉంటారు. అంతకంటె తరచుగా ట్వీట్లు చేస్తూ ఉంటారు. అరుదుగా మాత్రం మాత్రం యాత్రలు నిర్వహించి.. శాంతిభద్రతలను...
పులివెందులలో జరిగే ఒక ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా ఉంటే పరువు పోతుంది కదా? వైఎస్ రాజశేఖర రెడ్డి జమానా నుంచి కూడా.. తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న నియోజకవర్గంగా వారు...
జగన్మోహన్ రెడ్డి తను బెంగళూరు యలహంక ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుని తీసుకుని అలసిపోయినప్పుడు.. ఏపీలో రాజకీయం చేయడానికి విజిట్ చేస్తూ ఉంటారు. ఆ రాజకీయం లో భాగంగా.. కొన్న చోట్ల నుంచి...
వారి దుర్మార్గాలకు జడుసుకున్న ప్రజలు అత్యంత దారుణంగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరైనా సరే పోయిన పరువును తిరిగి నిలబెట్టుకోవడం గురించి తపన పడతారు. అందుకోసం కష్టపడతారు. అలాకాకుండా.. తాము...
బడుగు వర్గాల సంక్షేమం ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందనడానికి అచ్చమైన నిదర్శనాలు ఇవి. వారి రోజువారీ బతుకుతెరువుకు భరోసా ఇచ్చే కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చేనేత...
జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో చాలా చాలా తప్పుడు పనులు జరిగాయి. ఆయా తప్పుడు పనులకు పాల్పడిన వారు.. ఇప్పుడు మూల్యం చెల్లించుకోవడం అనేది జరుగుతూ వస్తోంది. కానీ.. ప్రజలు అత్యంత దారుణంగా...
చంద్రబాబు నాయుడు సంకల్పబలానికి నిదర్శనంగా రూపుదిద్దుకుంటున్న నగరం అమరావతి. అచ్చమైన ప్రజారాజధాని అనే నిర్వచనానికి సరితూగే నగరం ఇది. ప్రజలే స్వచ్ఛందంగా లాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన స్థలాల్లో రాజధాని నిర్మాణం కావడం...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీ కార్యకర్తల కోసం ఒక కొత్త యాప్ తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించారు. తమ తమ గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఎవరైనా తమకు అన్యాయం చేసినా, అధికారులు తమ...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ప్రవక్త అవతారం ఎత్తుతున్నారు. ప్రవచనాలు చెబుతున్నారు. జిల్లాల్లో తిరిగి సువార్త కూటములు నిర్వహిస్తున్నారు. సువార్త కూటములకు తరలించినట్టుగానే కిరాయి మూకలను తరలించి.. వారి ఎదుట...
జగన్మోహన్ రెడ్డికి అసలు తాను ఈ రాష్ట్రానికి నాయకుడిగా పనికొస్తాననే మాట ఏ హక్కుతో చెప్పగలరో అర్థం కావడం లేదు. రాష్ట్రానికి సేవ చేసే, అభివృద్ధికి కట్టుబడి ఉండడం ఉండే బుద్ధి ఆయనకు...
వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన కాలంలో సిఐడి చీఫ్ గా ఉంటూ జగన్ కళ్ళలో ఆనందం చూడడానికి ఆయన రాజకీయ ప్రత్యర్థులను వేధించడంలో కీలక భూమిక పోషించిన ఐపీఎస్ అధికారి సంజయ్ కు...
రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించడం ద్వారా వారిలో సాధికారత పెంచడానికి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పుడు ఆగస్టు 15 వేదీనుంచి కార్యరూపం దాల్చనుంది....
వీఐపీ బ్రేక్ దర్శనం హోదాలో స్వామివారిని సేవించుకోవడానికి ఒక్కొక్కరికి పదివేల రూపాయల వంతున శ్రీవాణి ట్రస్టుకు విరాళంగా ఇచ్చి బ్రేక్ దర్శన టికెట్ పొందే ఏర్పాటు ఇక సులభతరం కానుంది. శ్రీవాణి టికెట్లు...
మంచి వాడికోపం వినాశనానికి దారితీస్తుందని అంటారు పెద్దలు. నెల్లూరు జిల్లా వాసులకు ఇవాళ ఆ సంగతి.. స్పష్టంగా స్వానుభవంలోకి వచ్చింది. నెల్లూరు జిల్లాలోనే ప్రతి ఏటా కోట్లాది రూపాయల సొంత డబ్బుతో అనేకానేక...
హత్యలు వంటి నేరాలు కూడా వారికి అంత సీరియస్ గా కనిపించవు. కానీ.. ఆర్థిక లావాదేవీల విషయంలో మతలబులు చేసి దేశాన్నే మోసం చేసే నేరాలకు పాల్పడితే మాత్రం వారు యమ సీరియస్...
2024 ఎన్నికల ప్రచారం సమయంలో జగన్ తన పార్టీ ప్రచార బాధ్యతలను మొత్తం తానొక్కడే మోశారు. రాష్ట్రమంతా తానొక్కడే సుడిగాలి పర్యటనలు తిరుగుతూ.. దాదాపుగా అందరు ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి బహిరంగ సభల్లో...
తన చేతికి పాలనాధికారం దక్కితే అయిదేళ్లపాటు విధ్వంసం అంటే ఎలా ఉంటుందో రాష్ట్రానికి రుచిచూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి.. తాను ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిన ప్రతిసందర్భంలోనూ అచ్చంగా సైంధవుడి మాదిరిగా ప్రభుత్వం చేపట్టే...
రాజ్ కెసిరెడ్డి వ్యాపార భాగస్వామి, అత్యంత దగ్గరి వాడుగా భావిస్తున్న విజయేందర్ కు చెందిన ఫాంహౌస్ లో 11 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం దోపిడీ సొత్తు దొరికిన వైనం ఇప్పుడు ఏపీ...
మద్యం కుంభకోణంలో ఇలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వతా.. ఆ పార్టీ నాయకులు ఇంతకంటె భిన్నంగా స్పందిస్తారని, మరో రకమైన వాదనతో ప్రజల ముందుకు వస్తారని రాష్ట్రంలో ఎవ్వరూ ఊహించలేదు. హైదరాబాదు...
‘మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో అరెస్టు కాక తప్పదు’ అని ఇప్పటికే చాలామంది నాయకులు చాలా సందర్భాలలో చెబుతూ వచ్చారు. వైసీపీ నాయకులు అసలు లేని స్కామ్ లో...
అసలు లేని స్కాం ను చంద్రబాబు నాయుడు సృష్టిస్తున్నారు. జరగని స్కాం గురించి కేసులు నమోదు చేసి తమ పార్టీ వారిని కక్షపూరితంగా అరెస్టు చేస్తున్నారు. ఇన్నాళ్లపాటూ ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు పర్యటనకు వెళ్లబోతున్నారు. అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకాలు సాగించి... వందల కోట్ల రూపాయలు దోచుకున్న కేసులో జైల్లో ఉన్న తన కేబినెట్ సహచరుడు కాకాణి...
మూడున్నర వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినా, తాము కూడా వాటాలు తిన్న, భాగస్వాములు అయిన చాలా మంది ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. మరో 12 మంది...
‘సూపర్ సిక్సో సూపర్ సెవెనో.. అవేమీ కనపడ్డం లే’ అంటూ వెటకారపు డైలాగులు వల్లిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ర రెడ్డి దాదాపుగా ప్రతి సందర్భంలోనూ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి సాహసిస్తూ...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు ఒక పోరాటంలో విజయం సాధించారు. దాదాపు ఏడాదికి పైగా న్యాయపోరాటం సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆ విషయంలో విజయం దక్కింది. కానీ దక్కినది శాశ్వత విజయం కాదు.....
అనగనగా ఒక కథ చెప్పుకోవాలి. అడవిలో పిట్టలు పట్టి, పట్టణంలోని ప్రజలకు వాటిని పెంచుకోవడానికి అమ్మే ఒక చిన్న వేటగాడికి ఓ సందర్భంలో రెండు చిలుకలు దొరికాయి. వాటిని చిన్న చిన్న పంజరాల్లో...
‘‘బలవంతులు దుర్బల జాతినిబానిసలను కావించారు!నరహంతలు ధరాధిపతులైచరిత్రమున ప్రసిద్ధికెక్కిరి’’అనేది శ్రీశ్రీ రాసిన కవిత. తాను గొప్ప కవినని, సాహిత్య ప్రియుడినని.. తనకు తెలుగుభాష చాలా అద్భుతంగా వచ్చునని, తన మాదిరిగా శిష్టవ్యావహారిక భాషలో అంత్యప్రాసలు...
నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డితో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములాఖత్ కావడానికి ముహూర్తం ఖరారైంది. జులై 3వ తేదీనే నెల్లూరు పర్యటనకు జగన్...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పరిపాలన ఎంత దుర్మార్గంగా సాగిందో తెలుసుకోవడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో అదానీ సంస్థలను ఆయన నెత్తినపెట్టుకుని, వారికి కావాల్సినట్టుగా తాను నిర్ణయాలు తీసుకోవడం కూడా ఒకటి....
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం భూమి పూజలు మాత్రమే చేస్తారు. అంతే తప్ప ప్రాజెక్టులు కార్యరూపంలోకి తీసుకు రావడం గురించి ఆయనకు శ్రద్ధ ఉండదు. ఏదో చేసేస్తున్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయంగతా పబ్బం...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతితో కలిసి గవర్నరు అబ్దుల్ నజీర్ ఇంటికి వెళ్లారు. గవర్నరుతో గంటకు పైగా భేటీ అయ్యారు. జగన్ వెంట.. పార్టీ కీలక నాయకులు...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తతిమ్మా అన్ని ప్రాంతాలకు పర్యటనలకు, పరామర్శ యాత్రలకు వెళ్లడం వేరు.. నెల్లూరుకు వెళ్లడం వేరు. పైగా.. నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడ రిమాండులో ఉన్న...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కొద్ది కాలం కిందట ప్లాన్ చేసుకుని, పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ జనసమీకరణకు వీలు కుదరక చివరినిమిషంలో వాయిదా వేసుకున్న నెల్లూరు పరామర్శ యాత్రకు ఇప్పుడు ముహూర్తం...
ఆ ఇద్దరు నాయకులూ మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారులే. కాకపోతే.. ఒకరు వసూళ్ల పర్వం మొత్తం పూర్తయని తర్వాత.. అనగా, దోపిడీ మొత్తం పూర్తయిన తర్వాత.. దోచుకున్న సొమ్మును ఎన్నికల్లో తమ పార్టీ...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య.. వైఎస్ భారతి మొట్టమొదటి సారిగా పార్టీ తరఫున ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన బోతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో.. స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్...
జనసేన పార్టీలో ఎమ్మెల్సీ నాగబాబుకు పార్టీ బాధ్యతల పరంగా ప్రమోషన్ లభించిందా? త్వరలోనే మంత్రి పదవిని కూడా స్వీకరించబోతున్న నాగబాబు.. పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసే కీలక బాధ్యతలకు పునరంకితం కాబోతున్నారా? ప్రస్తుతానికి...
‘ఇవాళ ఏదైతే విత్తుతున్నావో.. రేపటికి ఆ ఫలాలే కదా నీకు లభిస్తాయి’ అని ఒక ఇంగ్లీషు సామెత చెబుతుంది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసో లేదో మనకు తెలియదు. విదేశాల్లో చదువుకున్నానని...
ఎవరు చేసిన పాపం వారే అనుభవించ పోతారు.. అని పెద్దలు అంటూ ఉంటారు. ఇలా జరిగితే నష్టమేం లేదు. సామెతలో మాదిరిగానే తప్పు చేసిన వారికే శిక్ష పడుతుంది. కానీ.. ఒకరు చేసిన...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు.. ఎన్నెన్ని అరాచకాలు చోటు చేసుకున్నాయనడానికి లెక్కేలేదు. కానీ.. ప్రజలు ఇచ్చిన ఒక్క అవకాశాన్ని ఆయన దుర్మార్గంగా వాడుకుంటూ వ్యవస్థల్ని కూడా ఎంత దారుణంగా ట్రీట్ చేశారో...
తన పార్టీ నాయకుల చావులో, లేదా తన కళ్లలో ఆనందం చూడడం కోసం పార్టీ నాయకులు అప్పుడు చేసిన పాపాల ఫలితాన్ని అనుభవిస్తూ ఇప్పుడు జైళ్లకు వెళ్లినప్పుడో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి వారి...
ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల పూర్తిపదవీకాలం ఉంది. కానీ.. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు అవగాహన రాహిత్యంతోనో, అజ్ఞానంతోనో.. లేదో అబద్ధాలు చెప్పకపోతే.. పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోతుందనే భయంతోనో.. రెండేళ్లలో,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తిరుగులేని ప్రజాబలంతో ప్రస్తుతం అధికారంలో ఉంది. రాష్ట్రాన్ని విధ్వంసం దిశగా నడిపించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనను అంతమొందించడం ఒక్కటే లక్ష్యంగా మూడు పార్టీలు జట్టుకట్టి అపూర్వ విజయం...
రాజకీయాల్లో ఒకరిని చూసి మరొకరు మాటలు నేర్చుకోవడం అనేది కొత్త కాదు, వింత కూడా కాదు. నాయకులు ఎప్పుడూ మరొకరిని కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ కోణంలో చూసినప్పుడు.. కూటమి ప్రభుత్వంలోని...